Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయి ప్రథమ వర్థంతి... అటల్ సదైవ్‌కు మోడీ నివాళి

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (09:19 IST)
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రథమ వర్థంతి వేడుకలను బీజేపీ శ్రేణులు శుక్రవారం దేశ వ్యాప్తంగా జరుపుతున్నారు. అటల్ జీ తొలి వర్థంతిని పురస్కరించుకుని ఆయన సమాధి అటల్ సదైవ్‌కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. 
 
ఢిల్లీలోని వాజ్‌పేయి స్మారకం అటల్‌ సదైవ్‌ వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వాజ్‌పేయి పెంపుడు కుమార్తె నమితా భట్టాచార్యతో పాటు మనవరాలు నిహారిక సైతం శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ.నడ్డా తదితరులు ఉన్నారు. అలాగే, ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రధాన కార్యాలయాల్లో బీజేపీ నేతలు, శ్రేణులు నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments