Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ మహిళకు హెచ్ఐవీ రక్తం ఎక్కించారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (11:38 IST)
శివకాశి ప్రభుత్వాసుపత్రిలో ఎనిమిది నెలల మహిళకు హెచ్‌ఐవీ రోగి రక్తాన్ని ఎక్కించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. శివకాశీ ప్రభుత్వాసుపత్రిలో 8నెలల గర్భిణీ మహిళ చికిత్స కోసం చేరింది. ఆమెకు శరీరంలో ఎరుపు రక్త కణాలు తక్కువగా వుండటంతో.. ఆమెకు ఓ యువకుడి నుంచి పొందిన రక్తాన్ని డాక్టర్లు ఎక్కించారు. 
 
అయితే ఆ యువకుడు హెచ్ఐవీ రోగి అని తేలింది. దీంతో ఆ గర్భిణీ మహిళ కూడా హెచ్‌ఐవీ వైరస్‌తో బాధపడుతోంది. ఈ వ్యవహారం ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యమేనని కారణమని బాధిత మహిళ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రక్తాన్ని శరీరంలోకి ఎక్కించేటప్పుడు రక్త పరీక్షలు చేయాల్సిందిపోయి.. అలానే హెచ్‌ఐవీ రక్తాన్ని పేషెంట్‌కు ఎక్కించడం ఏమిటని ఆమె కుటుంబీకులు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments