Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ ధ్యాన గుహ సందర్శనకు క్యూకట్టిన సందర్శకులు

Webdunia
మంగళవారం, 21 మే 2019 (12:45 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కేదార్నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన ఓ గుహలో ధ్యానం చేశారు. ఈ గుహలో మోడీ ఏకంగా 20 గంటల పాటు ఉన్నారు. 
 
ఇపుడు ఈ గుహను చూసేందుకు దేశ విదేశాల నుంచి కేదార్నాథ్‌కు వచ్చే పర్యాటకులు అమితాసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా, ఢిల్లీ, ముంబై, దుబాయ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు గుహ నిర్వాహకులకు ఫోన్‌చేసి, దానిని సందర్శించేందుకు అనుమతి కోరుతున్నారు దీంతో గఢ్వాలా మండల్ వికాస్ నిగమ్(జీఎంవీఎన్) కొన్ని రోజుల పాటు బుకింగ్‌లను నిలిపివేసింది. 
 
మరోవైపు ఈ గుహను సందర్శించేందుకు, ఇక్కడ ఉండేందుకు నూతన నియమావళిని రూపొందించింది. సుమారు 12,500 అడుగుల ఎత్తునవున్న ఈ ధ్యానగుహలో ఉండేందుకు పూర్తిస్థాయి ఆరోగ్యవంతులకే అవకాశం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో గుహలో మరిన్ని వసతులు కల్పించి, పర్యాటకులకు అనుమతి కల్పించేందుకు జీఎంవీఎన్ సన్నాహాలు చేస్తోంది. కాగా జూన్ మొదటివారంలో తిరిగి బుకింగ్స్ ప్రారంభంకావచ్చని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments