Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం కిసాన్ యోజన : రైతుల ఖాతాల్లో డబ్బు జమ

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:31 IST)
దేశంలోని రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ యోజన పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులఖాతాల్లోకి డబ్బులను జమచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి, అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ ఒకటి. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో అమల్లోకి తెచ్చింది. 
 
తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ నిధి కింద 9వ విడత నిధులు విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులు విడుదల చేశారు. 
 
ఈ పథకం ద్వారా 9.75 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ది చేకూరినట్లే. దేశంలోని రైతులకు 19,500 కోట్లు ఈ కార్యక్రమం కింద విడుదల అయ్యాయి. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. రూ.6 వేలను ఒకేసారి ఇవ్వకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments