Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర్యాష్ డ్రైవింగ్ కేసులో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ అరెస్టు

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (16:36 IST)
ర్యాష్ డ్రైవింగ్ కేసులో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్‌ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను స్టేషన్‌ బెయిలుపై విడుదల చేశారు. ఇది టెక్ వర్గాల్లో కలకలం రేపింది. 
 
ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, గత నెల 22వ తేదీన విజయ్ శేఖర్ వర్మ తన ల్యాండ్ రోవర్ కారులో మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వస్తుండగా డీసీబీ బెనిటా మేరీ జాకర్‌ను ఢీకొట్టారు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
 
అయితే, డీసీపీ కారు డ్రైవర్, పోలీస్ కానిస్టేబుల్ దీపక్ కుమార్‌లు విజయ్ ల్యాండ్ రోవర్ కారును నంబరును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత స్టేషన్ బెయిలుపై విడుదల చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేశారన్న ఆరోపణలపై ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

మెగా పవర్ స్టార్‌కు గౌరవ డాక్టరేట్.. ప్రకటించిన చెన్నైలోని ప్రైవేట్ వర్శిటీ!!

జూనియర్ ఎన్.టి.ఆర్. వార్ 2లో ఎంట్రీ లుక్ అదుర్స్

సోషల్ మీడియా ద్వారా దిల్ రాజు కోరిక నెరవేనా?

ఫ్యామిలీ స్టార్ హిట్టా ఫట్టా? కంప్లైంట్ చేస్తానన్న విజయ్ దేవరకొండ

బ్యాంక్ క్యాషియర్‌గా లక్కీ భాస్కర్ లో దుల్కర్ సల్మాన్

బ్రెయిన్ పవర్‌ ఫుడ్ ఏంటో తెలుసా?

వేసవిలో గ్లాసు కివీ జ్యూస్ తాగడం వల్ల 10 ప్రయోజనాలు

ప్రతిరోజూ 3,500 మందిని కబళిస్తున్న హెపటైటిస్ వైరస్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ

కండలు పెంచుకునేందుకు 6 ఆహారాలు, ఏంటవి?

గ్రీన్ టీతో జుట్టు కడగడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments