Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర్యాష్ డ్రైవింగ్ కేసులో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ అరెస్టు

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (16:36 IST)
ర్యాష్ డ్రైవింగ్ కేసులో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్‌ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను స్టేషన్‌ బెయిలుపై విడుదల చేశారు. ఇది టెక్ వర్గాల్లో కలకలం రేపింది. 
 
ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, గత నెల 22వ తేదీన విజయ్ శేఖర్ వర్మ తన ల్యాండ్ రోవర్ కారులో మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వస్తుండగా డీసీబీ బెనిటా మేరీ జాకర్‌ను ఢీకొట్టారు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
 
అయితే, డీసీపీ కారు డ్రైవర్, పోలీస్ కానిస్టేబుల్ దీపక్ కుమార్‌లు విజయ్ ల్యాండ్ రోవర్ కారును నంబరును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత స్టేషన్ బెయిలుపై విడుదల చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేశారన్న ఆరోపణలపై ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments