Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ - 685 పందులను చంపేశారు...

Webdunia
బుధవారం, 27 జులై 2022 (09:40 IST)
ఏదేని ఒక కొత్త వైరస్ తొలుత కేరళ రాష్ట్రంలోనే వెలుగు చూస్తుంది. కరోనా వైరస్ తొలుత వెలుగు చూసింది ఇక్కడే. ఆ తర్వాత మంకీపాక్స్ వైరస్ తొలి కేసు నమోదైంది కూడా ఇక్కడే. ఇపుడు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనే వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ సోకిన వందలాది పందులు మృత్యువాతపడుతున్నాయి. ఇప్పటికే రెండు పందుల పెంపకం కేంద్రాల్లో 44 పందులు చనిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 685 పందులను చంపేశారు. 
 
ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఫీవర్ ఎక్కువగా వయనాడ్ మునిసిపాలిటీతో పాటు తవింజల్ గ్రామంలోని ఐదు ఫామ్‌‍లలోని పందులను హతమార్చారు. చంపేసిన పందులను లోతైన గుంతలు తీసి పాతిపెట్టారు. 
 
అయితే ఈ ఫీవర్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ఇతర జంతువులు లేదా మనుషులకు గానీ సోకే ప్రమాదం లేదని కేరళ రాష్ట్ర పశుసంవర్థక శాఖ అదికారి డాక్టర్ రాజేష్ తెలిపారు. ఈ వైరస్ సోకిన పందులను చంపడం మినహా మరో మార్గం లేదని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments