కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ - 685 పందులను చంపేశారు...

Webdunia
బుధవారం, 27 జులై 2022 (09:40 IST)
ఏదేని ఒక కొత్త వైరస్ తొలుత కేరళ రాష్ట్రంలోనే వెలుగు చూస్తుంది. కరోనా వైరస్ తొలుత వెలుగు చూసింది ఇక్కడే. ఆ తర్వాత మంకీపాక్స్ వైరస్ తొలి కేసు నమోదైంది కూడా ఇక్కడే. ఇపుడు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనే వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ సోకిన వందలాది పందులు మృత్యువాతపడుతున్నాయి. ఇప్పటికే రెండు పందుల పెంపకం కేంద్రాల్లో 44 పందులు చనిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 685 పందులను చంపేశారు. 
 
ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఫీవర్ ఎక్కువగా వయనాడ్ మునిసిపాలిటీతో పాటు తవింజల్ గ్రామంలోని ఐదు ఫామ్‌‍లలోని పందులను హతమార్చారు. చంపేసిన పందులను లోతైన గుంతలు తీసి పాతిపెట్టారు. 
 
అయితే ఈ ఫీవర్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ఇతర జంతువులు లేదా మనుషులకు గానీ సోకే ప్రమాదం లేదని కేరళ రాష్ట్ర పశుసంవర్థక శాఖ అదికారి డాక్టర్ రాజేష్ తెలిపారు. ఈ వైరస్ సోకిన పందులను చంపడం మినహా మరో మార్గం లేదని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments