Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ - 685 పందులను చంపేశారు...

Webdunia
బుధవారం, 27 జులై 2022 (09:40 IST)
ఏదేని ఒక కొత్త వైరస్ తొలుత కేరళ రాష్ట్రంలోనే వెలుగు చూస్తుంది. కరోనా వైరస్ తొలుత వెలుగు చూసింది ఇక్కడే. ఆ తర్వాత మంకీపాక్స్ వైరస్ తొలి కేసు నమోదైంది కూడా ఇక్కడే. ఇపుడు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనే వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ సోకిన వందలాది పందులు మృత్యువాతపడుతున్నాయి. ఇప్పటికే రెండు పందుల పెంపకం కేంద్రాల్లో 44 పందులు చనిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 685 పందులను చంపేశారు. 
 
ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఫీవర్ ఎక్కువగా వయనాడ్ మునిసిపాలిటీతో పాటు తవింజల్ గ్రామంలోని ఐదు ఫామ్‌‍లలోని పందులను హతమార్చారు. చంపేసిన పందులను లోతైన గుంతలు తీసి పాతిపెట్టారు. 
 
అయితే ఈ ఫీవర్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ఇతర జంతువులు లేదా మనుషులకు గానీ సోకే ప్రమాదం లేదని కేరళ రాష్ట్ర పశుసంవర్థక శాఖ అదికారి డాక్టర్ రాజేష్ తెలిపారు. ఈ వైరస్ సోకిన పందులను చంపడం మినహా మరో మార్గం లేదని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments