భయపడుతున్న హిమాలియన్ గ్లేసియర్లు.. నదులు మాయమవుతాయా?

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (19:18 IST)
మన జీవ నదులకు మూలమైన హిమాలయన్ గ్లేసియర్లే ఇప్పుడు భయపెడుతున్నాయి. ఇవి ఊహించని వేగంతో కరిగిపోతుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. దీనివల్ల ఏకంగా వంద కోట్ల మంది జీవితాలు ప్రమాదంలో పడనున్నట్లు ఐఐటీ ఇండోర్ అధ్యయనం తేల్చింది. హిమాలయన్ కారకోరం పరిస్థితిపై ఐఐటీ ఇండోర్ టీమ్ అధ్యయనం చేసింది. 
 
పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఇక్కడి గ్లేసియర్లు చాలా వేగంగా కరిగిపోతున్నట్లు తేలింది. దీనివల్ల సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో నీటి మట్టం రానున్న దశాబ్దాల్లో భారీగా పెరగనుంది. ఫలితంగా ఈ నదుల దిగువ మైదానాల్లో వచ్చే వరదలు కోట్ల మంది జీవితాలను అతలాకుతలం చేయనున్నాయి. 
 
ఈ గ్లేసియర్లు ఇలా కరుగుతూ వెళ్తే నదుల్లో నీటి మట్టం క్రమం పెరుగుతూ తర్వాత తగ్గిపోతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ జీవ నదుల్లో అసలు నీటి ప్రవాహమే ఉండని దుస్థితి తలెత్తుందని ఐఐటీ ఇండోర్ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ అధ్యయనాన్ని సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments