Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో నిత్యానంద కరెన్సీ.. దుమారం రేపుతున్న రాసలీలల గురువు

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (09:00 IST)
రాసలీలల గురువు నిత్యానంద స్వామి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 'కైలాసం' పేరుతో ప్రపంచంలోనే తొలి హిందూ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించుకున్న ఆయన.. అక్కడ కరెన్సీ అంటూ తన ఫొటోతో నోట్లను తీసుకొచ్చారు.

చవితి సందర్భంగా కైలాస దేశానికి ఓ కొత్త చట్టం కూడా పట్టుకొస్తానని చెప్పుకొచ్చారు. తన దేశానికి  హిందూ రిజర్వు బ్యాంకు, కొత్త కరెన్సీతో పాటు కొత్త చట్టాలను తీసుకొస్తానని అతడు భక్తులకు వివరించారు. కైలాస కరెన్సీని ప్రపంచ దేశాలన్నీ ఆమోదించాలని కోరారు. వినాయక చవితి సందర్భంగా వీటిని విడుదల చేస్తానని ప్రకటిస్తూ వీడియో సందేశమిచ్చారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎందుర్కొంటున్న నిత్యానంద ప్రస్తుతం లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ భూమి కొని కైలాసాన్ని ఏర్పాటు చేసినట్లు అతడు ప్రకటించాడు. అది ఈక్వెడార్ సరిహద్దులో ఉందని వార్తలు రాగా ఆ దేశం మాత్రం తోసిపుచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం