Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురుగన్ ఇడ్లీ షాప్.. ఇడ్లీలో పురుగు.. వాట్సాప్ ద్వారా..?

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (14:16 IST)
చెన్నైలోని ప్రముఖ హోటల్‌ వివాదంలో చిక్కుకుంది. మురుగన్ ఇడ్లీ షాప్ అనేది చెన్నైలో పాపులర్ హోటల్. ఇక్కడ ఇడ్లీలలో వెరైటీలు కస్టమర్లకు అందిస్తారు. చెన్నైలో ఈ ఇడ్లీ షాపుకు 20 బ్రాంచ్‌లున్నాయి. ఈ నేపథ్యంలో మురగన్ ఇడ్లీ బ్రాడ్‌వే బ్రాంచ్‌లో.. సెప్టెంబర్ 7వ తేదీ కస్టమర్ ఒకరికి ఇడ్లీలను అందించారు. ఆ ఫుడ్‌లో పురుగు వున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 
 
అంతేగాకుండా సదరు వినియోగదారుడు ఆహారంలో పురుగు వుండటాన్ని ఫోటో తీసి వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆహార భద్రతా అధికారులు బ్రాడ్ ఇడ్లీ షాపుకు వెళ్లి పరిశోధన చేశారు. అక్కడ ఇడ్లీలో పురుగు వుండటం నిజమేనని తెలిశాక.. అంబత్తూరులోని మురుగన్ ఇడ్లీ షాపు గిడ్డంగిలోనూ తనిఖీలు చేశారు. 
 
అక్కడ పారిశుద్ధ్యం లోపించిందని.. నాణ్యత కూడా అంతంత మాత్రంగా వుండటం తేలింది. దీంతో అంబత్తూరులోని మురుగన్ ఇడ్లీ షాపు గిడ్డంగికి తాత్కాలికంగా అధికారులు సీల్ పెట్టారు. దీనిపై మురుగన్ ఇడ్లీ ఓనర్ వద్ద వివరణ కోరుతూ నోటీసులు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments