Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురుగన్ ఇడ్లీ షాప్.. ఇడ్లీలో పురుగు.. వాట్సాప్ ద్వారా..?

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (14:16 IST)
చెన్నైలోని ప్రముఖ హోటల్‌ వివాదంలో చిక్కుకుంది. మురుగన్ ఇడ్లీ షాప్ అనేది చెన్నైలో పాపులర్ హోటల్. ఇక్కడ ఇడ్లీలలో వెరైటీలు కస్టమర్లకు అందిస్తారు. చెన్నైలో ఈ ఇడ్లీ షాపుకు 20 బ్రాంచ్‌లున్నాయి. ఈ నేపథ్యంలో మురగన్ ఇడ్లీ బ్రాడ్‌వే బ్రాంచ్‌లో.. సెప్టెంబర్ 7వ తేదీ కస్టమర్ ఒకరికి ఇడ్లీలను అందించారు. ఆ ఫుడ్‌లో పురుగు వున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 
 
అంతేగాకుండా సదరు వినియోగదారుడు ఆహారంలో పురుగు వుండటాన్ని ఫోటో తీసి వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆహార భద్రతా అధికారులు బ్రాడ్ ఇడ్లీ షాపుకు వెళ్లి పరిశోధన చేశారు. అక్కడ ఇడ్లీలో పురుగు వుండటం నిజమేనని తెలిశాక.. అంబత్తూరులోని మురుగన్ ఇడ్లీ షాపు గిడ్డంగిలోనూ తనిఖీలు చేశారు. 
 
అక్కడ పారిశుద్ధ్యం లోపించిందని.. నాణ్యత కూడా అంతంత మాత్రంగా వుండటం తేలింది. దీంతో అంబత్తూరులోని మురుగన్ ఇడ్లీ షాపు గిడ్డంగికి తాత్కాలికంగా అధికారులు సీల్ పెట్టారు. దీనిపై మురుగన్ ఇడ్లీ ఓనర్ వద్ద వివరణ కోరుతూ నోటీసులు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

Vijay Antony: భద్రకాళి కొత్త పొలిటికల్ జానర్ మూవీ : విజయ్ ఆంటోనీ

వై.ఎస్. గురించి మీకు ముందే తెలుసా ! అని అడిగారు : దర్శకుడు శశికిరణ్‌ తిక్క

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments