Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో గర్భిణీలకు కరోనా.. పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు..

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (20:37 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముంబైలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ఇద్దరు గర్భిణీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయినప్పటికీ ఆ ఇద్దరు గర్భిణిలు ముంబయి నానావతి ఆస్పత్రిలో పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. 
 
దక్షిణ ముంబైకి చెందిన 35 ఏళ్ల మహిళ.. ఆడబిడ్డకు జన్మనిస్తే, మరో 25 ఏళ్ల మహిళ మగబిడ్డకు జన్మినిచ్చింది. ఈ ఇద్దరు పసిబిడ్డల పట్ల వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
కరోనా సోకిన గర్భిణిలకు అంతర్జాతీయ కేస్‌ స్టడీస్‌ను ఆధారం చేసుకుని, ప్రసూతి, గైనకాలజీ డిపార్ట్‌మెంట్స్‌, పీడియాట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌ సూచనల మేరకు ప్రసవాలు చేస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. తల్లులకు, బిడ్డలకు మధ్య సంబంధం లేకుండా వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇంకా గర్భిణులు పండంటి బిడ్డలకు జన్మనివ్వడంతో వైద్యులు, నర్సులు హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments