Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో గర్భిణీలకు కరోనా.. పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు..

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (20:37 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముంబైలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ఇద్దరు గర్భిణీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయినప్పటికీ ఆ ఇద్దరు గర్భిణిలు ముంబయి నానావతి ఆస్పత్రిలో పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. 
 
దక్షిణ ముంబైకి చెందిన 35 ఏళ్ల మహిళ.. ఆడబిడ్డకు జన్మనిస్తే, మరో 25 ఏళ్ల మహిళ మగబిడ్డకు జన్మినిచ్చింది. ఈ ఇద్దరు పసిబిడ్డల పట్ల వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
కరోనా సోకిన గర్భిణిలకు అంతర్జాతీయ కేస్‌ స్టడీస్‌ను ఆధారం చేసుకుని, ప్రసూతి, గైనకాలజీ డిపార్ట్‌మెంట్స్‌, పీడియాట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌ సూచనల మేరకు ప్రసవాలు చేస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. తల్లులకు, బిడ్డలకు మధ్య సంబంధం లేకుండా వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇంకా గర్భిణులు పండంటి బిడ్డలకు జన్మనివ్వడంతో వైద్యులు, నర్సులు హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments