Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురుని ప్రేమించాడు.. మాట్లాడుకుందాం రమ్మని.. చంపేశారు..

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (11:49 IST)
పూణేలో పరువు హత్య చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమిస్తున్న ఓ దళిత యువకుడ్ని అగ్రవర్ణానికి చెందిన కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. వివరాల్లోకి వెళితే.. 20 ఏళ్ల విరాజ్‌ జగ్తాప్‌కు అగ్రకులానికి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుకుందామని చెప్పి సోమవారం రాత్రి అతడ్ని ఇంటి నుంచి బయటకు రప్పించారు.
 
రోడ్డు మీద బైక్‌పై వెళ్తున్న విరాజ్‌ను తమ వాహనంతో ఢీకొట్టారు. అతడు కింద పడిపోగా ఇనుపరాడ్లు, బండ రాళ్లతో తీవ్రంగా కొట్టారు. తమ కుమార్తెను ప్రేమించడంపై ఆమె తండ్రి బూతులు తిట్టి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విరాజ్‌ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి తండ్రితో పాటు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments