Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదానీ చేతికి ముంబై విమానాశ్రయం

Webdunia
బుధవారం, 14 జులై 2021 (08:50 IST)
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా అదానీ గ్రూప్‌ పరమైంది. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌  (ఎంఐఏఎల్‌) నిర్వహణలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌  అంతర్జాతీయ విమానాశ్రయంలో జీవీకే గ్రూప్‌న కు ఉన్న 50.5 శాతం వాటాతో పాటు ఎయిర్‌పోర్ట్స్‌ కంపెనీ సౌతాఫ్రికా (ఏసీఎ్‌సఏ), బిడ్‌వెస్ట్‌ గ్రూప్‌ నుంచి 23.5 శాతం వాటాను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కొనుగోలుకు మంగళవారం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇందుకు అధికారికంగా అనుమతులు లభించాయి. దీంతో ముంబై విమానాశ్రయ యాజమాన్య హక్కులు తమ వశమైనట్టు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. ముంబై ఎయిర్‌పోర్టును మరింత అధునాతనంగా తీర్చిదిద్దుతామని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ట్వీట్‌ చేశారు. స్థానికంగానూ వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

వచ్చే నెల నుంచే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశయ్ర నిర్మాణం ప్రారంభించబోతున్నట్టు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. 90 రోజుల్లో నిధుల సమీకరణ ప్రణాళిక పూర్తి చేసి 2024 కల్లా నవీ ముంబై  విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపింది. కాగా ముంబై ఎయిర్‌పోర్టు విక్రయంతో దేశీయ విమానాశ్రయ రంగం నుంచి జీవీకే గ్రూప్‌ పూర్తిగా వైదొలిగినట్లైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

రామ్ పోతినేని తన ప్రేయసికి అనుభవంలోంచి నువ్వుంటే చాలే.. గీతం రాశారా !

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments