Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్‌-ఎండీఎస్‌ ప్రవేశాలపై ఇంత జాప్యమేమిటి?: సుప్రీంకోర్టు

Webdunia
బుధవారం, 14 జులై 2021 (08:40 IST)
దంత వైద్యంలో మాస్టర్స్‌ డిగ్రీ (ఎండీఎస్‌) ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించడంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

నీట్‌-ఎండీఎస్‌ ప్రవేశాల కోసం 2020 డిసెంబరు 16న పరీక్షలు నిర్వహించి ఇప్పటివరకు ప్రవేశాలు కల్పించకపోవడం ఏమిటని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల ధర్మాసనం సోమవారం తప్పుపట్టింది.

దీనిపై ప్రమాణపత్రం దాఖలుకు ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తున్నట్లు ప్రకటించింది. తొమ్మండుగురు బీడీఎస్‌ వైద్యుల అర్జీపై సుప్రీంకోర్టు ధర్మాసనం పది రోజుల క్రితమే కేంద్రానికి, మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ)కి నోటీసులు ఇచ్చింది.

ఎండీఎస్‌ సీట్ల భర్తీని చేపట్టకపోవడం వల్ల దేశానికి కలిగే నష్టాన్ని ఊహించగలరా అని విచారణలో భాగంగా ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments