Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖేశ్ అంబానీకి ప్రాణముప్పు : భద్రత జడ్ ప్లస్‌కు పెంపు

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (10:07 IST)
భారత పారిశ్రామికదిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి ప్రాణముప్పు పొంచివుందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గత యేడాది ముఖేశ్ ఇంటి వద్ద పేలుడు పదార్థాలున్న వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించి, ఆ పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు.

అప్పటి నుంచి ఆయన భద్రతపై విస్తృత స్థాయిలో చర్చ సాగుతోంది. ఈక్రమంలో ఆయనకు 55 మంది సిబ్బందితో జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుంత ముఖేశ్ అంబానీకి జడ్ కేటగిరీ కింద భద్రతను కల్పిస్తున్నారు. దీన్ని జడ్ ప్లస్‌కు పెంచారు.

కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో ముఖేశ్‌కు 55 మంది భద్రతతో కల్పించనున్నారు. వీరిలో 10 మందికి పైగా ఎన్.ఎస్.జి కమాండోలతో పాటు ఇతర పోలీసు అధికారులు ముఖేశ్ వెన్నంటి ఉంటూ భద్రత కల్పిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments