Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాజిక కార్యకర్త సింధుతాయ్ సప్కల్ కన్నుమూత

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (08:31 IST)
Sindhutai Sapkal
ప్రముఖ సామాజిక కార్యకర్త సింధుతాయ్ సప్కల్ ప్రాణాలు విడిచారు. 'వేల మంది అనాథలకు తల్లి' అని పిలువబడే ఆమె గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరణించేనాటికి ఆమె వయస్సు 73. దాదాపు ఒక నెలపాటు చికిత్స పొందుతున్న ఆమె గెలాక్సీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 
 
సింధుతాయ్ అంత్యక్రియలు బుధవారం ఉదయం పూణే శివార్లలోని హదప్సర్ సమీపంలోని మంజరిలో జరుగుతాయని తెలిపారు. ఆమె నిస్వార్థ సేవలకు నవంబర్ 2021లో ఆమెకు పద్మశ్రీ అవార్డు లభించింది.

మహారాష్ట్రలోని వార్ధాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన సింధుతాయ్ మరణం పట్ల ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సింధుతాయ్ మరణంపై ప్రముఖులు ఆమె కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Koo App

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments