Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భూకంపం.. 3 నిమిషాల వ్యవధిలో...

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (08:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భూమి కంపించింది. కేవలం 3 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూప్రకంపనలు కనిపించాయి. దీంతో స్థానికులు భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనం భయంతో ఇళ్లకు బీటలు వారాయి. ఇళ్లలోని సామాగ్రి అంతా చెల్లాచెదురుగా పడిపోయింది. వంటిట్లోని అనేక సామానులు కిందపడిపోయాయి. 
 
ముందు వచ్చిన ప్రకంపనలు ఆగిపోయాయని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో చివరిగా రాత్రి ఒంటి గంట తర్వాత మరోమారు భూమి కంపించింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేశారు. 
 
ఈ భూప్రకంపనలు ఇచ్ఛాపురం మండలంలోని రత్తకన్న, వీకేపేట, దాసన్నపేట, దానంపేట తదితర ప్రాంతాల్లో కంపించిందని స్థానిక తాహశీల్దారు శ్రీహరిబాబు వెల్లడించారు. కవిటి మండలంలో దాదాపు పది గ్రామాల్లో భూప్రకంపనలు కనిపించాయని ఆయా గ్రామాల ప్రజలు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అల్లరి నరేష్ కొత్త సినిమా పేరు 12A రైల్వే కాలనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments