Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని మోదీ కారు అప్ గ్రేడ్-ఫీచర్స్

Advertiesment
ప్రధాని మోదీ కారు అప్ గ్రేడ్-ఫీచర్స్
, మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:56 IST)
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కారు అప్ గ్రేడ్ అయ్యింది. రేంజ్ రోవర్ నుంచి మెర్సిడెస్ బెంజ్‌కు ఈ కారు మారింది. సెక్యూరిటీ కారణాల చేత ఈ కారును మార్చడం జరిగిపోయింది. 
 
ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ హౌస్‌కు వచ్చిన మోడీ తొలిసారి ఈ కారులో కనిపించారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కూడిన కారు విలువ రూ.12 కోట్ల రూపాయలకు పైనే. అవసరానికి తగ్గట్లుగా సీట్లను రీ పొజిషన్ చేసుకోవచ్చు.
 
ఫీచర్స్.. 
6లీటర్ల ట్విన్ టర్బో V12 ఇంజిన్
516 బీహెచ్‌పీతో 900 Nm పీక్ టార్క్ 
టాప్ స్పీడ్ గంటకు 160కిలోమీటర్లు
 
దీనికి ఉండే ఫ్లాట్ టైర్లు పంక్చర్ లేదా డ్యామేజి లాంటిది జరిగినా వెంటనే మార్చుకునేందుకు వీలుగా ఉంటుంది. ఇంకా ఈ మేబాచ్ ఎస్ క్లాస్‌లో ప్లష్ ఇంటీరియర్‌తో పాటు సీట్ మసాజర్స్ కూడా ఉంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అస్సాంలో వింత : మనిషి ముఖంతో మేకపిల్ల జననం