Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది.. కానీ ఒక బిడ్డ మాత్రం?

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (11:03 IST)
ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది.. కానీ ఒక బిడ్డ మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జైపూరుకు చెందిన రుషానాకు ఆదివారం ఉదయం పురిటి నొప్పులు ఏర్పడ్డాయి. ఆపై ఆమెను కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ఐదుగురు శిశువులు జన్మించారు. 
 
అయితే ఐదు శిశువుల్లో ఒక శిశువు మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఆ శిశువులు నెలలు నిండకుండానే పుట్టడంతో.. తగినంత బరువు లేకపోవడంతో ఐదుగురిలో ఒక శిశువు మాత్రం ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన నలుగురు శిశువులకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments