Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతన్నలకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ...

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:26 IST)
రైతన్నలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ యేడాది ఊహించినదానికంటే వర్షాలు అదనంగా కురుస్తాయంటూ ఐఎండీ వెల్లడించింది. ఈ తరుణంలోనే మరో శుభవార్త వినబడింది. ఈ సంవత్సరం అనుకున్న సమయం కంటే ముందుగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 
 
తూర్పు బంగాళాఖాతంలో ముందే ఏర్పడుతున్న ఉపరితల ద్రోణులు అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ భావిస్తోంది. శ్రీలంకకు ఆగ్నేయ దిశగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ముందుగానే ఏర్పడతాయని అంచనా వేసింది. ఆ యేడాది సకాలంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రైతులకు శుభవార్త తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments