రైతన్నలకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ...

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:26 IST)
రైతన్నలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ యేడాది ఊహించినదానికంటే వర్షాలు అదనంగా కురుస్తాయంటూ ఐఎండీ వెల్లడించింది. ఈ తరుణంలోనే మరో శుభవార్త వినబడింది. ఈ సంవత్సరం అనుకున్న సమయం కంటే ముందుగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 
 
తూర్పు బంగాళాఖాతంలో ముందే ఏర్పడుతున్న ఉపరితల ద్రోణులు అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ భావిస్తోంది. శ్రీలంకకు ఆగ్నేయ దిశగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ముందుగానే ఏర్పడతాయని అంచనా వేసింది. ఆ యేడాది సకాలంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రైతులకు శుభవార్త తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments