Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో భారీ భూకంపం - భూకంప లేఖినిపై 7.3గా నమోదు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (08:01 IST)
జపాన్ దేశం మరోమారు భారీ భూకంపానికి గురైంది. ఈ భూకంపం బుధవారం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 7.3గా నమోదైంది. భూకంపం తీరాన్ని తాకడంతో ఉత్తర జపాన్‌లోని ఫుకుషిమా నివాసితులలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అధికారులు కూడా సునామీ హెచ్చరికలను జారీచేశారు. 
 
ఈ భూకంపం తాకిడి కారణంగా టోక్యోలోని 2 మిలియన్లకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 11 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని భారీ భూకంపం, సునామీ అతలాకుతలం చేసి న్యూక్లియర్ ప్లాంట్‌పై కూడా ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, భూ ప్రకంపనలకు సంబంధించిన పలు వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి, వీటిలో ఓ మెట్రో రైలు కూడా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments