Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో భారీ భూకంపం - భూకంప లేఖినిపై 7.3గా నమోదు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (08:01 IST)
జపాన్ దేశం మరోమారు భారీ భూకంపానికి గురైంది. ఈ భూకంపం బుధవారం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 7.3గా నమోదైంది. భూకంపం తీరాన్ని తాకడంతో ఉత్తర జపాన్‌లోని ఫుకుషిమా నివాసితులలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అధికారులు కూడా సునామీ హెచ్చరికలను జారీచేశారు. 
 
ఈ భూకంపం తాకిడి కారణంగా టోక్యోలోని 2 మిలియన్లకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 11 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని భారీ భూకంపం, సునామీ అతలాకుతలం చేసి న్యూక్లియర్ ప్లాంట్‌పై కూడా ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, భూ ప్రకంపనలకు సంబంధించిన పలు వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి, వీటిలో ఓ మెట్రో రైలు కూడా ఉంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments