Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంచుకొస్తున్న నాలుగో ముప్పు.. మాస్క్ లేకుంటే ఫైన్

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (17:33 IST)
దేశ రాజధాని ఢిల్లీలో నాలుగో కరోనా అల ముంచుకొస్తుంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ మస్ట్‌గా ధరించాలంటూ ఆదేశాలు జారీచేసింది. మాస్క్ ధరించకుంటే అపరాధం విధిస్తామని హెచ్చరింది.
 
కరోనా తొలి దశ, మూడో దశల్లో ఢిల్లీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన విషయం తెల్సిందే. ఇపుడు ఫోర్త్ వేవ్‌ ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. మాస్క్ ధరించని వారిపై రూ.500 అపరాధం వసూలు చేయాల్సిందిగా ఆదేశించింది. 
 
రెండు మూడు రోజులుగా ఢిల్లీ, గురుగ్రాం, నోయిడా తదితర ప్రాంతాలతో పాటు ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల నమోదులో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. ఢీడీఎంఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. మాస్క్‌లు ధరించని వారిపై రూ.500 అపరాధం విధించాల్సిందిగా ఆదేశించింది. అలాగే, పాఠశాలలు, కళాశాలలను కొనసాగించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బుధవారం ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments