Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంచుకొస్తున్న నాలుగో ముప్పు.. మాస్క్ లేకుంటే ఫైన్

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (17:33 IST)
దేశ రాజధాని ఢిల్లీలో నాలుగో కరోనా అల ముంచుకొస్తుంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ మస్ట్‌గా ధరించాలంటూ ఆదేశాలు జారీచేసింది. మాస్క్ ధరించకుంటే అపరాధం విధిస్తామని హెచ్చరింది.
 
కరోనా తొలి దశ, మూడో దశల్లో ఢిల్లీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన విషయం తెల్సిందే. ఇపుడు ఫోర్త్ వేవ్‌ ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. మాస్క్ ధరించని వారిపై రూ.500 అపరాధం వసూలు చేయాల్సిందిగా ఆదేశించింది. 
 
రెండు మూడు రోజులుగా ఢిల్లీ, గురుగ్రాం, నోయిడా తదితర ప్రాంతాలతో పాటు ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల నమోదులో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. ఢీడీఎంఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. మాస్క్‌లు ధరించని వారిపై రూ.500 అపరాధం విధించాల్సిందిగా ఆదేశించింది. అలాగే, పాఠశాలలు, కళాశాలలను కొనసాగించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బుధవారం ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments