Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు 12న ఘనంగా ఇషా అంబానీ, ఆనంద్ పిరమళ్ వివాహం

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (22:08 IST)
ఇషా అంబానీ, ఆనంద్ పిరమళ్ వివాహం శ్రీ ముఖేష్ అంబానీ, శ్రీమతి నీతా అంబానీ నివాసంలో అంగరంగ వైభవంగా జరుపనున్నారు. వీరి వివాహం 12 డిసెంబరు 2018న జరుగనుంది. ఈ వేడుకలు భారతీయ సంప్రదాయాలు మరియు సంస్కృతికి అద్దం పట్టేలా నిర్వహించనున్నారు.
 
వివాహానికి ముందు వారాంతంలో, అంబానీ మరియు పిరమళ్ కుటుంబాలు వారి స్నేహితులకు ఉదయపూర్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ కాబోయే వధూవరులకు వచ్చిన అతిథులకు తమ దీవెనలు, ఆశీస్సులు అందజేస్తారు. కాగా అక్కడ స్థానిక సంస్కృతి మరియు సాంప్రదాయాలను అనుసరిస్తూ సంబురాల వాతావరణంలో కళాకారులతో ఈ వేడుక అత్యంత ఘనంగా చేయనున్నారు. ఈ వేడుకకు విచ్చేసి ఇషా, ఆనంద్‌లను దీవించాలని నీతా మరియు ముఖేష్ అంబానీ, స్వాతి మరియు అజయ్ పిరమల్ కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments