Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాంపూ అడిగినందుకు భార్యను చితకబాదాడు..

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (16:59 IST)
షాంపూ కొనివ్వమని అడిగినందుకు ఓ భర్త భార్యను చితకబాదాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని బావ్ల గ్రామంలో ఆదివారం నాడు చోటు చేసుకుంది. ఇది ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి కథనం ప్రకారం ఆదివారం ఉదయాన్నే తల స్నానం చేసేందుకు సిద్ధమైంది. షాంపూ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వమని తన భర్తను అడిగింది.
 
అయితే భర్త ఒక్కసారిగా ఆమెపై కోపంతో ఊగిపోయాడు. ఆమెను అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా గోడకు వేసి బాదాడు. దీంతో ఆమె విరమ్‌గామ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి భర్త రైల్వే శాఖలో క్లర్క్‌గా పని చేస్తున్నాడు. ఈ దంపతులకు పదిహేను సంవత్సరాల క్రితం వివాహమైంది. కాగా ప్రతీ చిన్న విషయానికి భార్యతో గొడవ పడటం, కొట్టడం భర్తకు అలవాటుగా మారింది.

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments