Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి బయో ప్లాంట్‌లో పుర్రెలు, ఎముకలు - వార్థా జిల్లాలో కలలు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (13:50 IST)
మహారాష్ట్ర వార్ధా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కలకలం చెలరేగింది. ఈ ఆస్పత్రి ప్రాంగంణంలో ఉన్న బయో గ్యాస్ ప్లాంట్‌లో పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. పిండాల అవశేషాలను కూడా గుర్తించారు. ఇవి స్థానికంగా కలకలం రేపింది. 
 
వార్థా జిల్లాలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అక్రమంగా అబార్షన్లు చేస్తున్నట్టు అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. ఇందులోభాగంగా, వార్థాలోని ఆర్వీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బయోగ్యాస్ ప్లాంట్‌లో 11 పుర్రెలు, 54 పిండాల ఎముకలు లభించాయని సబ్ ఇన్‌స్పెక్టర్ జ్యోత్స్న గిరి వెల్లడించారు. 13యేళ్ల బాలిక అక్రమ అబార్షన్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనప ఏసీపీ సోనూనె మాట్లాడుతూ, బాలికకు అక్రమ అబార్షన్ చేసిన ఐదు రోజుల తర్వాత జనవరి 9వ తేదీన ఈ విషయంలో మొదటి ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసు బృందం కదమ్ ఆస్పత్రిపై దాడి చేసి దాని డైరెక్టర్ రేఖా నీరజ్ కదమ్, నర్సు సంగీత కాలేలను అరెస్టు చేసినట్టు చేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments