Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి బయో ప్లాంట్‌లో పుర్రెలు, ఎముకలు - వార్థా జిల్లాలో కలలు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (13:50 IST)
మహారాష్ట్ర వార్ధా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కలకలం చెలరేగింది. ఈ ఆస్పత్రి ప్రాంగంణంలో ఉన్న బయో గ్యాస్ ప్లాంట్‌లో పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. పిండాల అవశేషాలను కూడా గుర్తించారు. ఇవి స్థానికంగా కలకలం రేపింది. 
 
వార్థా జిల్లాలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అక్రమంగా అబార్షన్లు చేస్తున్నట్టు అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. ఇందులోభాగంగా, వార్థాలోని ఆర్వీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బయోగ్యాస్ ప్లాంట్‌లో 11 పుర్రెలు, 54 పిండాల ఎముకలు లభించాయని సబ్ ఇన్‌స్పెక్టర్ జ్యోత్స్న గిరి వెల్లడించారు. 13యేళ్ల బాలిక అక్రమ అబార్షన్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనప ఏసీపీ సోనూనె మాట్లాడుతూ, బాలికకు అక్రమ అబార్షన్ చేసిన ఐదు రోజుల తర్వాత జనవరి 9వ తేదీన ఈ విషయంలో మొదటి ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసు బృందం కదమ్ ఆస్పత్రిపై దాడి చేసి దాని డైరెక్టర్ రేఖా నీరజ్ కదమ్, నర్సు సంగీత కాలేలను అరెస్టు చేసినట్టు చేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments