Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి బయో ప్లాంట్‌లో పుర్రెలు, ఎముకలు - వార్థా జిల్లాలో కలలు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (13:50 IST)
మహారాష్ట్ర వార్ధా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కలకలం చెలరేగింది. ఈ ఆస్పత్రి ప్రాంగంణంలో ఉన్న బయో గ్యాస్ ప్లాంట్‌లో పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. పిండాల అవశేషాలను కూడా గుర్తించారు. ఇవి స్థానికంగా కలకలం రేపింది. 
 
వార్థా జిల్లాలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అక్రమంగా అబార్షన్లు చేస్తున్నట్టు అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. ఇందులోభాగంగా, వార్థాలోని ఆర్వీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బయోగ్యాస్ ప్లాంట్‌లో 11 పుర్రెలు, 54 పిండాల ఎముకలు లభించాయని సబ్ ఇన్‌స్పెక్టర్ జ్యోత్స్న గిరి వెల్లడించారు. 13యేళ్ల బాలిక అక్రమ అబార్షన్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనప ఏసీపీ సోనూనె మాట్లాడుతూ, బాలికకు అక్రమ అబార్షన్ చేసిన ఐదు రోజుల తర్వాత జనవరి 9వ తేదీన ఈ విషయంలో మొదటి ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసు బృందం కదమ్ ఆస్పత్రిపై దాడి చేసి దాని డైరెక్టర్ రేఖా నీరజ్ కదమ్, నర్సు సంగీత కాలేలను అరెస్టు చేసినట్టు చేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments