భీవండి వస్త్ర పరిశ్రమలో అగ్నిప్రమాదం - రూ.100 కోట్ల ఆస్తి నష్టం

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (11:13 IST)
మహారాష్ట్రలోని భీవండిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతంలో ఉండే అతిపెద్ద వస్త్ర పరిశ్రమలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ పరిశ్రమ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్రమంగా అవి ఫ్యాక్టరీ అంతటికీ వ్యాపించాయి. దీంతో వస్త్రపరిశ్రమ అంతా పూర్తిగా కాలిపోయింది. ఈ అగ్నిప్రమాదంలో వస్త్రాలు పూర్తిగా కాలిపోవడంతో పొగ దట్టంగా అలముకుంది. 
 
ఈ అగ్నిప్రమాద వార్త తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది... ఘటనా స్థలానికి చేరుకుని కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశాయి. అయితే, ఈ భారీ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. ఈ ప్రమాదం వల్ల కోట్లాది రూపాయల విలువ చేసే దుస్తులు, సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. అయితే, అదృష్టవశాత్తు ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments