Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాచారాంలో చిరుతపులి కలకలం...

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (11:01 IST)
రంగారెడ్డి జిల్లా యాచారంలో చిరుతపులి సంచరిస్తున్నట్టు కలకలం రేగింది. మండలంలోని పిల్లిపల్లి శివారు ప్రాంతంలో ఉన్న పొలంలో ఆవుదూడను చంపి ఆరగించింది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 
 
వారం రోజుల క్రితం మండలంలోని నానక్ నగర్‌లో చిరుతపులి సంపరించింది. ఈ నెల 8వ తేదీన మేకల మందపై దాడిచేసి ఓ మేకను చంపేసింది. అలాగే, గత యేడాది నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజ్జిలాపురంలో అడవిపందుల కోసం అమర్చిన ఉచ్చులో ఓ చిరుతపులి చిక్కుకుంది. దీన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకుని జూకు తరలించారు. ఇపుడు యాచారాంలో మరో చిరుత పులి సంచారం కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments