Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాకాళేశ్వర ఆలయంలో మహా శివరాత్రి సందడి... 21లక్షల దీపాలు..

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (13:07 IST)
Ujjain
మహా శివరాత్రి నాడు, సుప్రసిద్ధ మహాకాలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉజ్జయిని నగరంలోని ఈ ఆలయంలో  21 లక్షల ప్రమిదలతో దీపాలను వెలిగించనున్నారు. శివరాత్రి రాత్రి 7 గంటల ప్రాంతంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని 21 లక్షల దీపాలను వెలిగిస్తారు. 
 
ఇకపోతే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్‌కి 80 కి . మీ దూరంలో ఉజ్జయిని నగరంలో క్షిప్రా నదీతీరాన "శ్రీ మహాకాళేశ్వర స్వామి" జ్యోతిర్లింగరూపమున దర్శనమిస్తారు. ఈ ఆలయంలో చితాభస్మంతో చేసే అభిషేకం చాలా ప్రాశస్య్తమైనది.  
 
ఈ ప్రాంతంలో ఎక్కువగా అఘోరలు, కాపాలికులు, తాంత్రికోపాసన చేస్తూ ఇక్కడ గుహలలో నేటికీ కనిపిస్తూంటారు. మరణ భయం ఉన్నవారు, అపమృత్యుదోషాలు ఉన్నవారు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే ఆ దోషాలు పోతాయి. 
Ujjain Mahakaleswara
 
అదేవిధంగా ఈక్షేత్రంలో అష్టాదశ పీఠం అమ్మవారు మహాకాళీగా ఉంది. దీంతో ఈ క్షేత్ర వైభవం మరింత ప్రఖ్యాతి గాంచింది. 
 
మహాకాళ, కాళీ క్షేత్రంలతో ఎందరో కవులకు, జ్ఞానులకు ఈ క్షేత్రం ఆరాధ్యమైంది. కాళిదాసు, భోజరాజు వంటివారు ఉజ్జయినికి చెందినవారే. కాళిదాసును అమ్మ అనుగ్రహించింది ఈ క్షేత్రంలోనే.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments