Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న చేస్తున్న ఉక్రెయిన్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (13:04 IST)
ఉక్రెయిన్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఐక్యరాజ్య సమితిలో జరిగే ఓటింగ్‌లో భారత్ పాల్గొని ఓటు వేయాలని కోరింది. ఈ విషయంలో ఉక్రెయిన్‌లోని భారత పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించింది. ఇదే విషయంపై ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి నిధి సెర్గీ కైస్లస్త్య ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
"నేను కొందరికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మా దేశంలో ఉన్న మీ దేశ పౌరుల భద్రతకు సంబంధించిన అంశం. వారి భద్రత కోసం మీరు ఓటింగ్‌లో ముందుండాలాల్సిందే. ఓటు వేయాలా వద్దా అని మీనమేషాలు లెక్కించవద్దు. ఎందుకంటే మీ పౌరులు క్షేమం మీకు ముఖ్యం. మా దేశంలో ఉన్న మీ దేశ పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకోండి. ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో జరిగే ఓటింగ్‌లో పాల్గొనండి" అంటూ బ్లాక్ మెయిలింగ్ చేసేలా వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments