Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధురైలో మాస్క్ పరోటాలు.. జోరందుకున్న అమ్మకాలు..

Webdunia
బుధవారం, 8 జులై 2020 (21:39 IST)
mask parottas
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మాస్క్ అనేది జీవితంలో భాగమైపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం తప్పనిసరి అంటూ ఓ హోటల్ యజమాని వినూత్న ప్రచారం చేశాడు. 
 
ఇంత జరుగుతున్నా కొందరు మాత్రం మాస్క్ ధరించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారికి మాస్క్ గురించి అవగాహన కల్పించే రీతిలో తమిళనాడు మధురైకు చెందిన హోటల్ నిర్వహకుడు కె.ఎల్ కుమార్ మాస్క్ ఆకారంలో ఉన్న పరోటాను తయారు చేశాడు. 
 
కరోనా కారణంగా మధురై జిల్లా అంతా లాక్‌డౌన్‌లో ఉండటంతో... ప్రజలకు మాస్క్‌లుపై మరింత అవగాహన కల్పించేందుకే ఈ రకరమైన పరోటా మాస్క్ తయారు చేశారని తెలిపాడు. చెన్నై నుంచి అనేకమంది మధురైకి చేరడంతో మధురైలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 
 
ఇంకా చాలామంది మాస్కులు ధరించకుండా.. రోడ్లపై తిరుగుతున్నారు. ఇలాంటి వారికి అవగాహన కలిగించేలా మాస్క్ ఆకారంలో పరోటా తయారు చేసినట్లు కుమార్ తెలిపాడు. ఈ పరోటాల విక్రయం జోరందుకుంటుందని.. రెండు పరోటాలు 50 రూపాయలకు అమ్ముతున్నట్లు కుమార్ చెప్పుకొచ్చాడు. ఆన్ లైన్ ఫుడ్ యాప్‌లోనూ ఈ పరోటాలను కొనుగోలు చేస్తున్నారని కుమార్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments