Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్‌ బాలికపై ఐదుగురు వ్యక్తులు రేప్.. ఇద్దరు పోలీసులు కూడా?

రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిందితులుగా మారారు. జార్ఖండ్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. బాధితులకు అండగా ఉండి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే దారుణానికి పాల్పడ్డారు. మైనర్ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (11:27 IST)
రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిందితులుగా మారారు. జార్ఖండ్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. బాధితులకు అండగా ఉండి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే దారుణానికి పాల్పడ్డారు. మైనర్ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు పోలీసులు కూడా వున్నారని బాధితురాలు ఆ రాష్ట్ర సీఎం రఘుబర్ దాస్‌కు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటనపై సీఎం రఘుబర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. సీఎం నిన్నటి సిద్ది బాత్ కార్యక్రమంలో జంషెడ్‌పూర్‌కు చెందిన బాలిక ఈ ఫిర్యాదు చేసింది. ఎంజీఎం పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జీ, డీఎస్‌పీ ర్యాంకు అధికారితో పాటు మరో ముగ్గురు తనపై అత్యాచారం జరిపారని.. అంతేకాకుండా వీడియో తీసి బెదిరింపులకు గురిచేస్తున్నారని సీఎంతో పేర్కొంది.
 
సీఎం ఆదేశానుసారం చర్యలు చేపట్టిన జంషెడ్‌పూర్ ఎస్పీ అనూప్ స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి జూడిషియల్ కస్టడీకి తరలించినట్లు పేర్కొన్నారు. బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments