Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్‌ బాలికపై ఐదుగురు వ్యక్తులు రేప్.. ఇద్దరు పోలీసులు కూడా?

రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిందితులుగా మారారు. జార్ఖండ్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. బాధితులకు అండగా ఉండి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే దారుణానికి పాల్పడ్డారు. మైనర్ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (11:27 IST)
రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిందితులుగా మారారు. జార్ఖండ్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. బాధితులకు అండగా ఉండి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే దారుణానికి పాల్పడ్డారు. మైనర్ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు పోలీసులు కూడా వున్నారని బాధితురాలు ఆ రాష్ట్ర సీఎం రఘుబర్ దాస్‌కు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటనపై సీఎం రఘుబర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. సీఎం నిన్నటి సిద్ది బాత్ కార్యక్రమంలో జంషెడ్‌పూర్‌కు చెందిన బాలిక ఈ ఫిర్యాదు చేసింది. ఎంజీఎం పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జీ, డీఎస్‌పీ ర్యాంకు అధికారితో పాటు మరో ముగ్గురు తనపై అత్యాచారం జరిపారని.. అంతేకాకుండా వీడియో తీసి బెదిరింపులకు గురిచేస్తున్నారని సీఎంతో పేర్కొంది.
 
సీఎం ఆదేశానుసారం చర్యలు చేపట్టిన జంషెడ్‌పూర్ ఎస్పీ అనూప్ స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి జూడిషియల్ కస్టడీకి తరలించినట్లు పేర్కొన్నారు. బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments