Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ పెడ్లర్స్ కొత్త రూటు.. ఎల్‌పీజీ సిలిండర్‌లో గంజాయిని దాచి..?

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:28 IST)
ఉత్తరప్రదేశ్‌లోని డ్రగ్స్ పెడ్లర్స్ కొత్త రూటును ఎంచుకున్నారు. ఎల్‌పీజీ సిలిండర్‌లో గంజాయిని దాచి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన స్మగ్లర్లలో ఒకరు ఆగ్రా నివాసి కాగా, మరొకరు ఫరూఖాబాద్‌కు చెందినవారు. 
 
ఎల్‌పీజీ సిలిండర్లతో బైక్‌పై మెయిన్‌పురి పరిధిలోని బిచ్వాన్ ప్రాంతం గుండా వెళ్తున్నారు. అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా యువకులిద్దరూ ఖాకీలను తప్పుదోవ పట్టించారు. వారి మాటలు తేడాగా ఉండటంతో పోలీసులు గ్యాస్ సిలిండర్‌ను పరిశీలించగా దాని బరువు సాధారణం కంటే ఎక్కువగా ఉంది. 
 
దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఇద్దరు యువకులను గట్టిగా విచారించగా, సిలిండర్‌లో గంజాయి నింపినట్లు అంగీకరించారు. నిందితులను లఖన్, శివమ్‌లుగా గుర్తించారు. పట్టుబడిన స్మగ్లర్ల వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments