Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాముడు అడవిలో మాంసం తినేవాడు - ఎన్సీపీ నేత జితేంద్ర

సెల్వి
గురువారం, 4 జనవరి 2024 (12:50 IST)
కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తితో పూజించే శ్రీరాముడిపై ఎన్సీపీ నేత జితేంద్ర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాముడు మాంసాహారి అని జితేంద్ర తెలిపారు. మహారాష్ట్రలోని షిర్డీలో ఆయన మాట్లాడుతూ, "రాముడు బహుజనులకు చెందినవాడు. జంతువులను వేటాడి తినేవాడు. రాముడు ఒక మాంసాహారి. రాముడు 14 సంవత్సరాలు అడవిలో నివసించాడు, అక్కడ అతనికి అరణ్యాలలో మాంసాహారం, శాకాహారం తీసుకునేవాడు.." అంటూ జితేంద్ర వ్యాఖ్యానించారు. 
 
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన సమయంలో జితేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముంబైలోని ఆయన నివాసం వద్ద హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు జితేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బీజేపీ నేత రామ్ కదమ్ తెలిపారు. రాముడు మాంసం తినేవాడని ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ ఆరోపించారు. జితేంద్ర వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments