Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో సెప్టెంబర్ 15 వరకు లాక్‌డౌన్‌

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (21:35 IST)
తమిళనాడులో ఆగస్టు 31వ తేదీతో లాక్ డౌన్ ముగియనుంది.వైరస్ వ్యాప్తి కేసుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను సెప్టెంబర్‌ 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

5వ తేదీ నుంచి ఆదివారాల్లో అన్ని బీచ్‌లలో ఇకపై  విజిటర్ల ప్రవేశంపై నిషేధం విధించారు. వీకెండ్స్ మూడురోజులు (శుక్ర, శని, ఆది) అన్ని ప్రార్థనాలయాలు మూసివేసే ప్రక్రియను కొనసాగిస్తారు.
 
కేరళలో రోజుకు 30వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో తమిళనాడు-కేరళ సరిహద్దు ప్రాంతాలైన కోయంబత్తూరు, కన్యాకుమారీ, తెన్ కాశీ, తేనీ జిల్లాల్లోని చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

కేరళ నుంచి వచ్చే ప్రజలకు కరోనా పరీక్షలు చేసిన తర్వాతనే అనుమతించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments