Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్ - ఉగ్రవాది హతం

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:15 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. 
 
ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదిని లష్కరే తాయిబా సంస్థకు చెందిన టెర్రరిస్టుగా గుర్తించారు. ఈ విషయాన్ని కాశ్మీర్‌ జోన్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. మరో ఉగ్రవాది కోసం గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు. 
 
గురువారం మధ్యాహ్నం కుల్గామ్‌లో బీఎస్‌ఎఫ్‌ కాన్వాయ్‌పై టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, మరో ఇద్దరు సాధారణ పౌరులు గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ముష్కరుల కోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. 
 
ఈ క్రమంలో ఓ ఇంట్లో దాక్కున్న టెర్రరిస్టులు శుక్రవారం తెల్లవారుజామున గాలింపు బృందాలపై కాల్పులు జరిపాయని, దీంతో దురుకాల్పుల్లో లష్కరే ఉగ్రవాది హతమయ్యాడని ఐటీ వెల్లడించారు. సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments