Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. రూ.1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చట

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (08:25 IST)
పోస్టాఫీస్ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన ప్రజలకి చాలా బెనిఫిట్‌గా ఉంటుంది. ప్రజలకు పలు రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక ఇందులో డబ్బులు పెడితే చాలా రకాల లాభాలని పొందొచ్చు. పైగా దీని వలన రిస్క్ కూడా ఉండదు. 
 
వివరాల్లోకి వెళితే.. పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్స్‌‌లో కిసాన్ వికాస్ పత్ర పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో కనుక డబ్బులు పెడితే అవి కచ్చితంగా డబ్బులు రెట్టింపు అయ్యిపోతాయి. ఈ స్కీమ్ లో ఎంతైనా పెట్టచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ప్రస్తుతం ఈ పథకం పై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే కూడా పన్ను మినహాయింపు ప్రయోజనాలని కూడా పొందొచ్చు.
 
అయితే ఇందులో డబ్బులు రెట్టింపు అవ్వాలంటే 10 ఏళ్ల 4 నెలలు ఉంచాలి. అప్పుడు మీ డబ్బులు డబుల్ అవుతాయి. అంటే 124 నెలలనమాట. మీరు రూ.1000 నుంచి డబ్బులు ఈ స్కీమ్‌లో పెట్టచ్చు. 
 
రూ.50 వేలకు పైన డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే కచ్చితంగా పాన్ కార్డు ఉండాలి గమనించండి. ఇక ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు అనేది చూస్తే.. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఇందులో చేరచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments