Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. రూ.1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చట

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (08:25 IST)
పోస్టాఫీస్ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన ప్రజలకి చాలా బెనిఫిట్‌గా ఉంటుంది. ప్రజలకు పలు రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక ఇందులో డబ్బులు పెడితే చాలా రకాల లాభాలని పొందొచ్చు. పైగా దీని వలన రిస్క్ కూడా ఉండదు. 
 
వివరాల్లోకి వెళితే.. పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్స్‌‌లో కిసాన్ వికాస్ పత్ర పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో కనుక డబ్బులు పెడితే అవి కచ్చితంగా డబ్బులు రెట్టింపు అయ్యిపోతాయి. ఈ స్కీమ్ లో ఎంతైనా పెట్టచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ప్రస్తుతం ఈ పథకం పై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే కూడా పన్ను మినహాయింపు ప్రయోజనాలని కూడా పొందొచ్చు.
 
అయితే ఇందులో డబ్బులు రెట్టింపు అవ్వాలంటే 10 ఏళ్ల 4 నెలలు ఉంచాలి. అప్పుడు మీ డబ్బులు డబుల్ అవుతాయి. అంటే 124 నెలలనమాట. మీరు రూ.1000 నుంచి డబ్బులు ఈ స్కీమ్‌లో పెట్టచ్చు. 
 
రూ.50 వేలకు పైన డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే కచ్చితంగా పాన్ కార్డు ఉండాలి గమనించండి. ఇక ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు అనేది చూస్తే.. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఇందులో చేరచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments