Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్రంపై స్వారీ చేస్తూ పరీక్షా కేంద్రానికెళ్లిన రుద్రమదేవీ..

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:59 IST)
సాధారణంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. అలాగే వారు పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి బస్సుల్లోనో, బైక్, సైకిల్ మీదనో వెళ్తుంటారు కదా. అలాంటిది కేరళకు చెందిన ఓ బాలిక ఏకంగా గుర్రంపై పరీక్ష కేంద్రానికి వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గర్ల్ పవర్ ఇదీ అంటూ ఆమె గుర్రంపై వెళ్తున్న వీడియోను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 
 
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియో షేర్ చేస్తూ ఆమె తన హీరో అంటూ బాలికపై ప్రశంసలు కురిపించారు. 
 
ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావాలని ఆశించారు. కాగా బాలిక వివరాలను తనకు ఇవ్వాలని సోషల్ మీడియా వినియోగదారులను ఆనంద్ మహీంద్రా కోరారు. కేరళలోని త్రిసూర్‌ జిల్లాకు చెందిన ఓ బాలిక తన పదో తరగతి పరీక్షకు వెళ్తున్న వీడియోను మనోజ్‌ అనే వ్యక్తి పోస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments