Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్రంపై స్వారీ చేస్తూ పరీక్షా కేంద్రానికెళ్లిన రుద్రమదేవీ..

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:59 IST)
సాధారణంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. అలాగే వారు పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి బస్సుల్లోనో, బైక్, సైకిల్ మీదనో వెళ్తుంటారు కదా. అలాంటిది కేరళకు చెందిన ఓ బాలిక ఏకంగా గుర్రంపై పరీక్ష కేంద్రానికి వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గర్ల్ పవర్ ఇదీ అంటూ ఆమె గుర్రంపై వెళ్తున్న వీడియోను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 
 
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియో షేర్ చేస్తూ ఆమె తన హీరో అంటూ బాలికపై ప్రశంసలు కురిపించారు. 
 
ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావాలని ఆశించారు. కాగా బాలిక వివరాలను తనకు ఇవ్వాలని సోషల్ మీడియా వినియోగదారులను ఆనంద్ మహీంద్రా కోరారు. కేరళలోని త్రిసూర్‌ జిల్లాకు చెందిన ఓ బాలిక తన పదో తరగతి పరీక్షకు వెళ్తున్న వీడియోను మనోజ్‌ అనే వ్యక్తి పోస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments