Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాండవులను చేతగాని వారని భావించారు.. చివరకు ... ఇండియన్ ఆర్మీ ట్వీట్

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (16:22 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రతాండాలపై భారత వైమానిక యుద్ధ విమానాలు మంగళవారం వేకువజామున మెరుపుదాడులు జరిపాయి. కేవలం 21 నిమిషాల్లో తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన మిరాజ్ యుద్ధ విమానాలు సురక్షితంగా తిరిగి వచ్చాయి. 
 
ఈ దాడులపై ఇండియన్ అర్మీ అధికారి ఓ ట్వీట్ చేశారు. భారత సైన్యాన్ని పాండవులతోనూ, పాకిస్థాన్ సైన్యాన్ని కౌవరులతో ఆయన పోల్చారు. ప్రముఖ హిందీ కవి రామ్ ధారీ సింగ్ రచించిన పద్యాన్ని ఆ అధికారి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పద్యం వైరల్ అయింది. 
 
భారత సైన్యం ప్రజా సంబంధాల విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్‌ చేసిన ఈ పోస్ట్‌లో "కౌరవ, పాండవులను పోల్చుతూ సాగిన ఈ ట్వీట్‌లో శత్రువు ముందు తలొగ్గి ఉన్నామన్నంత మాత్రాన బలహీనులమని కాదన్న అర్థం వచ్చేలా ఈ పద్యం సాగుతుంది. యుద్ధానికి దిగని పాండవులను కూడా కౌరవులు చేతగాని వారని భావించి నష్టపోయారని గుర్తు చేస్తుంది".

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments