Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీ విశ్వనాథ ఆలయంలో 'ప్రసాదం'గా చిరుధాన్యాలు

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (19:16 IST)
kasi
ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంతగానో మేలు చేస్తాయి. చిరు ధాన్యాలు, తృణధాన్యాలు, మినుములను ప్రోత్సహించే దిశగా కాశీ విశ్వనాథ ఆలయంలో 'ప్రసాదం'గా  మినుములు, బెల్లం, నువ్వులు, జీడిపప్పు, బాదం, స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేయబడుతోంది.
 
ఈ ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంటుంది. మహిళా స్వయం సహాయక సంఘాలు (డబ్ల్యూఎస్‌హెచ్‌జీ) ఆలయానికి 'శ్రీ అన్నప్రసాదం' అనే ప్రసాదాన్ని తయారు చేయడం ప్రారంభించాయి.
 
ఈ శ్రీ అన్న ప్రసాదాన్ని కాశీ విశ్వనాథ ఆలయంలో స్వామికి సమర్పిస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కెవి ఆలయంలో 'శ్రీ అన్నప్రసాదం' అమ్మకాలు ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
 
శ్రీ అన్న ప్రసాదం ధరను గతంలో విక్రయించే ప్రసాదం ధరగానే ఉంచినట్లు చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హిమాన్షు నాగ్‌పాల్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ (జోవర్, బజ్రా, రాగి)గా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments