Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీ విశ్వనాథ ఆలయంలో 'ప్రసాదం'గా చిరుధాన్యాలు

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (19:16 IST)
kasi
ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంతగానో మేలు చేస్తాయి. చిరు ధాన్యాలు, తృణధాన్యాలు, మినుములను ప్రోత్సహించే దిశగా కాశీ విశ్వనాథ ఆలయంలో 'ప్రసాదం'గా  మినుములు, బెల్లం, నువ్వులు, జీడిపప్పు, బాదం, స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేయబడుతోంది.
 
ఈ ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంటుంది. మహిళా స్వయం సహాయక సంఘాలు (డబ్ల్యూఎస్‌హెచ్‌జీ) ఆలయానికి 'శ్రీ అన్నప్రసాదం' అనే ప్రసాదాన్ని తయారు చేయడం ప్రారంభించాయి.
 
ఈ శ్రీ అన్న ప్రసాదాన్ని కాశీ విశ్వనాథ ఆలయంలో స్వామికి సమర్పిస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కెవి ఆలయంలో 'శ్రీ అన్నప్రసాదం' అమ్మకాలు ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
 
శ్రీ అన్న ప్రసాదం ధరను గతంలో విక్రయించే ప్రసాదం ధరగానే ఉంచినట్లు చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హిమాన్షు నాగ్‌పాల్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ (జోవర్, బజ్రా, రాగి)గా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments