Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీ విశ్వనాథ ఆలయంలో 'ప్రసాదం'గా చిరుధాన్యాలు

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (19:16 IST)
kasi
ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంతగానో మేలు చేస్తాయి. చిరు ధాన్యాలు, తృణధాన్యాలు, మినుములను ప్రోత్సహించే దిశగా కాశీ విశ్వనాథ ఆలయంలో 'ప్రసాదం'గా  మినుములు, బెల్లం, నువ్వులు, జీడిపప్పు, బాదం, స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేయబడుతోంది.
 
ఈ ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంటుంది. మహిళా స్వయం సహాయక సంఘాలు (డబ్ల్యూఎస్‌హెచ్‌జీ) ఆలయానికి 'శ్రీ అన్నప్రసాదం' అనే ప్రసాదాన్ని తయారు చేయడం ప్రారంభించాయి.
 
ఈ శ్రీ అన్న ప్రసాదాన్ని కాశీ విశ్వనాథ ఆలయంలో స్వామికి సమర్పిస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కెవి ఆలయంలో 'శ్రీ అన్నప్రసాదం' అమ్మకాలు ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
 
శ్రీ అన్న ప్రసాదం ధరను గతంలో విక్రయించే ప్రసాదం ధరగానే ఉంచినట్లు చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హిమాన్షు నాగ్‌పాల్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ (జోవర్, బజ్రా, రాగి)గా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments