Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీ విశ్వనాథ ఆలయంలో 'ప్రసాదం'గా చిరుధాన్యాలు

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (19:16 IST)
kasi
ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంతగానో మేలు చేస్తాయి. చిరు ధాన్యాలు, తృణధాన్యాలు, మినుములను ప్రోత్సహించే దిశగా కాశీ విశ్వనాథ ఆలయంలో 'ప్రసాదం'గా  మినుములు, బెల్లం, నువ్వులు, జీడిపప్పు, బాదం, స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేయబడుతోంది.
 
ఈ ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంటుంది. మహిళా స్వయం సహాయక సంఘాలు (డబ్ల్యూఎస్‌హెచ్‌జీ) ఆలయానికి 'శ్రీ అన్నప్రసాదం' అనే ప్రసాదాన్ని తయారు చేయడం ప్రారంభించాయి.
 
ఈ శ్రీ అన్న ప్రసాదాన్ని కాశీ విశ్వనాథ ఆలయంలో స్వామికి సమర్పిస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కెవి ఆలయంలో 'శ్రీ అన్నప్రసాదం' అమ్మకాలు ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
 
శ్రీ అన్న ప్రసాదం ధరను గతంలో విక్రయించే ప్రసాదం ధరగానే ఉంచినట్లు చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హిమాన్షు నాగ్‌పాల్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ (జోవర్, బజ్రా, రాగి)గా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments