Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్త పోయిందని అల్లుడు ఉరేసుకున్నాడు.. ఎక్కడ..?

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (11:38 IST)
అత్త పోయిందని అల్లుడు ఉరేసుకున్న ఘటన తమిళనాడులోని కారైక్కుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కారైక్కుడిలోని చెట్టినాడు పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన అయ్యప్పన్ (35). ఇతని భార్య పేరు కవిత.

ఈ దంపతులకు రెండు కుమారులున్నారు. మద్యానికి బానిసైన అయ్యప్పన్ ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్‌తో ఉద్యోగం లేక ఇంట్లోనే వుంటున్నాడు. 
 
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కవిత తల్లి రంగమ్మాళ్ వున్నట్టుండి మృతి చెందింది. దీంతో అయ్యప్పన్ తన భార్యకు మద్దతుగా నిలిచిన అత్తమ్మ చనిపోయిందనే మనస్తాపంతో అల్లుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments