రమ్య ఎందుకు ఓటేయలేదు.. సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న నెటిజన్లు..

కర్ణాటక ఎన్నికలే పోలింగ్ శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కాంగ్రెస్‌ నాయకురాలు, నటి రమ్య మాత్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును

Webdunia
సోమవారం, 14 మే 2018 (10:35 IST)
కర్ణాటక ఎన్నికలే పోలింగ్ శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కాంగ్రెస్‌ నాయకురాలు, నటి రమ్య మాత్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఓటు వేయలేని రమ్య రాజకీయాల గురించి మాట్లాడే నైతిక విలువలను కోల్పోయారని విమర్శించారు.
 
ఓటు వేయని రమ్య నెంబర్‌ వన్‌ సిటిజన్‌ అంటూ వ్యంగ్యంగా పోస్టులు చేశారు. మండ్యలోని కేఆర్ రోడ్డులోని పీఎల్డీ బ్యాంక్ పోలింగ్ కేంద్రంలో రమ్యకు ఓటున్నా.. ఆ హక్కును ఆమె వినియోగించుకోకపోవడంతో సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. 
 
అలాగే ప్రధాని మోదీపై అనేక విమర్శలు గుప్పిస్తున్న రమ్య.. రాజకీయాల్లో వున్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఏమిటని కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విమర్శలపై రమ్య ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Boyapati Srinu: ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు. ఉన్నదంతా మంచి చెప్పడమే : బోయపాటి శ్రీను

Balakrishna:చరిత్రని సృష్టించేవాడు ఒకడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర: నందమూరి బాలకృష్ణ

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments