Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ వర్గీయులు చంపేస్తామంటున్నారు : జయ మేనకోడలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు చెన్నై మహానగర పోలీసులను ఆశ్రయించారు. అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆర్.కె. నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీస

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (10:42 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు చెన్నై మహానగర పోలీసులను ఆశ్రయించారు. అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆర్.కె. నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వారిద్దరి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్స్‌ప్ ద్వారా కొద్దిరోజులుగా హత్యా బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై గతంలోనే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. 
 
దీపా పేరవై నుంచి తొలగించిన దినకరన్‌ వర్గీయులు కూడా తనను బెదిరిస్తున్నారన్నారు. ఇందులో తన భర్తకు ఏ సంబంధమూ లేదని, రాజకీయంగా తమ మధ్య విరుద్ధ భావాలున్నా, కలిసి కాపురం చేస్తున్నామని దీప స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments