జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాది బషీర్ అహ్మద్ అరెస్ట్‌

Webdunia
బుధవారం, 17 జులై 2019 (08:37 IST)
జమ్మూకశ్మీర్ లో జైషే మహ్మద్ సంస్థకు చెందిన కరడు కట్టిన ఉగ్రవాది బషీర్ అహ్మద్ ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.బషీర్ అహ్మద్ శ్రీనగర్ లోని రహస్య స్థావరంలో తలదాచుకున్నాడనే సమాచారంతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి ఇంటరాగేట్ చేస్తున్నారు. ఉగ్రవాదిని అరెస్టు చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. పోలీసులు బషీర్ అహ్మద్ ఆచూకీ చెప్పినా, హతమార్చిన వారికి రూ.2లక్షలు రివార్డు ఇస్తామని జమ్మూ కశ్మీర్ పోలీసులు గతంలో ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments