రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

ఐవీఆర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (21:35 IST)
కొన్ని పనులు చేయాల్సినప్పుడే చేయాలి. అప్పుడు కాకుండా ముందుగా చేసినా, లేదంటే ఆలస్యంగా చేసినా పరిస్థితి కమల్ హాసన్ మాదిరిగా వుంటుంది. ఇదేదో మనం చెప్పేది కాదు.. ఈ విషయం కమల్ హాసన్ గారే చెప్తున్నారు. తను రాజకీయ పార్టీ స్థాపన కనీసం 20 ఏళ్లకి ముందు చేసి వున్నట్లయితే తన పరిస్థితి వేరేగా వుండేదంటున్నారు. తన స్థాయి కూడా రాజకీయాల్లో మెరుగ్గా వుండేదని చెబుతున్నారు.
 
చేయాల్సినప్పుడు చేయకుండా ఆలస్యంగా రాజకీయ పార్టీ స్థాపించడం వల్లనే ఇలాంటి పరిస్థితి నెలకొని వుందన్నారు. అందుకే పెద్దలు చెబుతుంటారు... రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది అనీ. ఏదేమైనప్పటికీ పార్టీ స్థాపించి 8 సంవత్సరాలు అయ్యిందనీ... ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందనీ, త్వరలో మన వాణి పార్లమెంటులో వినబడబోతోందంటూ చెప్పారు. దీనితో కమల్ హాసన్‌ను డీఎంకె రాజ్యసభకు పంపుతుందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారా, ది గర్ల్ ఫ్రెండ్ స్ఫూర్తినిచ్చింది - హేషమ్ అబ్దుల్ వహాబ్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

Rajinikanth : ఇద్దరు ఐకాన్లు కలవబోతున్నారు తలైవా173 కు సుందర్ సి.ఫిక్స్

Friday movies: సినిమా ప్రేమికులకు పదికిపైగా కనువిందు చేయనున్న ఈ వారం సినిమాలు

గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments