Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

ఐవీఆర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (21:35 IST)
కొన్ని పనులు చేయాల్సినప్పుడే చేయాలి. అప్పుడు కాకుండా ముందుగా చేసినా, లేదంటే ఆలస్యంగా చేసినా పరిస్థితి కమల్ హాసన్ మాదిరిగా వుంటుంది. ఇదేదో మనం చెప్పేది కాదు.. ఈ విషయం కమల్ హాసన్ గారే చెప్తున్నారు. తను రాజకీయ పార్టీ స్థాపన కనీసం 20 ఏళ్లకి ముందు చేసి వున్నట్లయితే తన పరిస్థితి వేరేగా వుండేదంటున్నారు. తన స్థాయి కూడా రాజకీయాల్లో మెరుగ్గా వుండేదని చెబుతున్నారు.
 
చేయాల్సినప్పుడు చేయకుండా ఆలస్యంగా రాజకీయ పార్టీ స్థాపించడం వల్లనే ఇలాంటి పరిస్థితి నెలకొని వుందన్నారు. అందుకే పెద్దలు చెబుతుంటారు... రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది అనీ. ఏదేమైనప్పటికీ పార్టీ స్థాపించి 8 సంవత్సరాలు అయ్యిందనీ... ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందనీ, త్వరలో మన వాణి పార్లమెంటులో వినబడబోతోందంటూ చెప్పారు. దీనితో కమల్ హాసన్‌ను డీఎంకె రాజ్యసభకు పంపుతుందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments