తపాలాశాఖలో ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (07:43 IST)
బ్యాంకింగ్ రంగానికి ధీటుగా సేవలందించేందుకు తపాలా శాఖ సిద్ధమవుతోంది. తపాలాశాఖలో ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ (సీపీఎంజీ) ఎస్‌.రాజేంద్రకుమార్‌ తెలిపారు.

జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ మదీనాలోని జూబ్లీ హెడ్‌పోస్టాఫీస్‌లో ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవల పోస్టరును ఆయన విడుదల చేశారు. కరోనాతో మరణించిన నలుగురు తపాలా ఉద్యోగులకు నివాళి అర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని మదం తో ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments