Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయస్థానంలో ప్రజా పోరాటం గెలుస్తుంది: మాజీ మంత్రి దేవినేని ఉమా

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (07:39 IST)
అమరావతి ఐక్యకార్యాచరణ సమితి (జెఎసి) పిలుపు మేరకు అమరావతి "ఆంధ్రుల రాజధాని సమరభేరీ" కార్యక్రమంలో భాగంగా జి.కొండూరులో కాగడాల ప్రదర్శన మరియు  స్కై లాంతర్ల ఎగరవేసే కార్యక్రమం తెదేపా నేతలతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమా నిర్వహించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతే ఉండాలని రైతులు, రైతుకూలీలు, మహిళా రైతులు చేస్తున్న ఉద్యమం ఇవాళ్టికి 299వ రోజుకు చేరుకుందన్నారు.

న్యాయస్థానంలో ప్రజాపోరాటమే గెలుస్తుందన్నారు. ప్రజా రాజధాని అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగు వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉమ ఆరోపించారు.

విశాఖలో భూదందా, భూ దోపిడి జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వం దోచుకున్న భూములను అమ్ముకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments