Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయస్థానంలో ప్రజా పోరాటం గెలుస్తుంది: మాజీ మంత్రి దేవినేని ఉమా

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (07:39 IST)
అమరావతి ఐక్యకార్యాచరణ సమితి (జెఎసి) పిలుపు మేరకు అమరావతి "ఆంధ్రుల రాజధాని సమరభేరీ" కార్యక్రమంలో భాగంగా జి.కొండూరులో కాగడాల ప్రదర్శన మరియు  స్కై లాంతర్ల ఎగరవేసే కార్యక్రమం తెదేపా నేతలతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమా నిర్వహించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతే ఉండాలని రైతులు, రైతుకూలీలు, మహిళా రైతులు చేస్తున్న ఉద్యమం ఇవాళ్టికి 299వ రోజుకు చేరుకుందన్నారు.

న్యాయస్థానంలో ప్రజాపోరాటమే గెలుస్తుందన్నారు. ప్రజా రాజధాని అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగు వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉమ ఆరోపించారు.

విశాఖలో భూదందా, భూ దోపిడి జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వం దోచుకున్న భూములను అమ్ముకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments