Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఇంటర్ ఎగ్జామ్ పేపర్ లీక్ - ఆ జిల్లాల్లో పరీక్షలు రద్దు

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (11:15 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాలీ ఇంగ్లీష్ పరీక్షా పత్రం లీకైంది. దీంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్య విద్యాశాఖ ప్రకటించింది. బల్లియా జిల్లాలో పేపర్ లీక్ కావడంతో రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 12వ ఇంగ్లీష్ పేపర్ రద్దు చేసినట్టు ప్రకటించింది. 
 
ఇంటర్ ద్వితీయ పరీక్ష పేపర్‌ను మార్కెట్‌లో రూ.500కు విక్రయించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. 24 జిల్లాల్లోని అన్ని కేంద్రాల్లో ఇంటర్ సెకండ్ పాలీ ఇంగ్లీష్ పేపర్ పరీక్షను రద్దు చేసినట్టు ప్రకటించారు. 
 
ఈ ప్రశ్నపత్రం లీక్ అయినట్టు వార్తలు రావడంతో ఇంగ్లీష్ పేపర్ సిరీస్ 316 ఈడీ, 316 ఈఐలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments