Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో దిగిరానున్న వంటనూనెల ధరలు.. ఎలా?

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (09:58 IST)
గత కొన్ని నెలలుగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల పెరుగుదల దెబ్బకు అన్ని వర్గాల ప్రజలు గగ్గోలుపెడుతున్నారు. అయితే, త్వరలోనే ఈ ధరలు కిందికి దిగిరానున్నాయి. పామాయిల్ ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఇండోనేషియా ఎత్తివేసింది. ఈ నెల 23వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జోకో విడొడొ తెలిపారు. పామాయిలి ఎగుమతలు మళ్లీ జోరందుకుంటే వంట నూనెల ధరలు కూడా క్రమంగా దిగివచ్చే అవకాశం ఉంది. 
 
కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవున్న పామాయిల్‌లో ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచే 85 శాతం ఉత్పత్తి అవుతుంది. అయితే, తమ దేశంలో పెరిగిపోతున్న నూనె కొరతను నివారించడంతో పాటు ధరలకు కళ్లెం వేసేందుకు వీలుగా ఇండోనిషియా ప్రభుత్వం పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో ఆ దేశం నుంచి పామాయిల్‌ను అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్‌లో నూనెల ధరలు పెరిగిపోవడంతో వీటి ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments