Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో దిగిరానున్న వంటనూనెల ధరలు.. ఎలా?

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (09:58 IST)
గత కొన్ని నెలలుగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల పెరుగుదల దెబ్బకు అన్ని వర్గాల ప్రజలు గగ్గోలుపెడుతున్నారు. అయితే, త్వరలోనే ఈ ధరలు కిందికి దిగిరానున్నాయి. పామాయిల్ ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఇండోనేషియా ఎత్తివేసింది. ఈ నెల 23వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జోకో విడొడొ తెలిపారు. పామాయిలి ఎగుమతలు మళ్లీ జోరందుకుంటే వంట నూనెల ధరలు కూడా క్రమంగా దిగివచ్చే అవకాశం ఉంది. 
 
కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవున్న పామాయిల్‌లో ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచే 85 శాతం ఉత్పత్తి అవుతుంది. అయితే, తమ దేశంలో పెరిగిపోతున్న నూనె కొరతను నివారించడంతో పాటు ధరలకు కళ్లెం వేసేందుకు వీలుగా ఇండోనిషియా ప్రభుత్వం పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో ఆ దేశం నుంచి పామాయిల్‌ను అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్‌లో నూనెల ధరలు పెరిగిపోవడంతో వీటి ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్‌ నీల్‌ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌ విడుద‌ల‌ తేదీ ప్రకటన

ఆ కోలీవుడ్ హీరో అలాంటివారా? ఆ హీరోయిన్‌ను వాడుకుని వదిలేశారా?

Sobhita: తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య-శోభిత?

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments