Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో దిగిరానున్న వంటనూనెల ధరలు.. ఎలా?

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (09:58 IST)
గత కొన్ని నెలలుగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల పెరుగుదల దెబ్బకు అన్ని వర్గాల ప్రజలు గగ్గోలుపెడుతున్నారు. అయితే, త్వరలోనే ఈ ధరలు కిందికి దిగిరానున్నాయి. పామాయిల్ ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఇండోనేషియా ఎత్తివేసింది. ఈ నెల 23వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జోకో విడొడొ తెలిపారు. పామాయిలి ఎగుమతలు మళ్లీ జోరందుకుంటే వంట నూనెల ధరలు కూడా క్రమంగా దిగివచ్చే అవకాశం ఉంది. 
 
కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవున్న పామాయిల్‌లో ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచే 85 శాతం ఉత్పత్తి అవుతుంది. అయితే, తమ దేశంలో పెరిగిపోతున్న నూనె కొరతను నివారించడంతో పాటు ధరలకు కళ్లెం వేసేందుకు వీలుగా ఇండోనిషియా ప్రభుత్వం పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో ఆ దేశం నుంచి పామాయిల్‌ను అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్‌లో నూనెల ధరలు పెరిగిపోవడంతో వీటి ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments