Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంబన్ జిల్లాలో సొరంగం కూలి ఏడుగురి గల్లంతు

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (09:29 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని రాంబన్ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగ మార్గం కూలి ఏడుగురు ఆచూకీ కనిపించలేదు. వీరంతా శిథిలాల కింద చనిపోయివుంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, గల్లంతైన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
కాగా, రాంబన్ జిల్లాలోని ఖూనీ నాలా వద్ద జమ్మూ శ్రీనగర్ హైవేపై ఈ సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో కొంతభాగం గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కూలిపోయింది. దీంతో ఏడుగురి ఆచూకీ లభించకుండా పోయింది. దీంతో వారిని రక్షించడానికి స్థానిక పోలీసులు, సైనికులు సహాయక చర్యలు ప్రారంభించారు. 
 
అయితే, ఇప్పటివరకు సొంరంగం మార్గం నుంచి ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు రాంబన్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఇంకా ఆరుగురిని రక్షించడానికి ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments