Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ డెత్‌లలో భారతీయులే అధికంగా ఉంటున్నారట...

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (15:38 IST)
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఎవరి చేతులో చూసిన స్మార్ట్‌ఫోన్ దర్శనమిస్తోంది. అంతేకాకుండా సెల్ఫీల పిచ్చి కూడా బాగా పెరిగింది. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ సెల్ఫీలకు బానిసలవుతున్నారు. దీంతో తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. సెల్ఫీల మోజులో పడి చనిపోయిన వారిలో భారతీయులే అధికంగా ఉన్నారట.
 
ఇదే విషయాన్ని భారత్‌కు చెందిన ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ జర్నల్ వెల్లడించింది. సెల్ఫీలు తీసుకుంటున్నప్పుడు నీటిలో మునిపోవడం, వాహన ప్రమాదాలకు గురవడం, ఎత్తైన ప్రదేశాల నుండి కిందికి పడిపోవడం లాంటివి జరగడం వల్ల ప్రాణాలను కోల్పోతున్నారని ఆ జర్నల్ తెలిపింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా షార్కు చేపల దాడిలో ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య కంటే సెల్ఫీల కారణంగా చనిపోయిన వారి సంఖ్యే అధికంగా ఉందని ఆ సర్వే తేల్చింది. సెల్ఫీల మరణాలు పెరుగుతుండటంతో ముంబై ప్రభుత్వం 16 ప్రాంతాల్లో ఫోటోలు తీసుకోవడంపై నిషేధం విధించిన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments